skill

300 కోట్లతో నైపుణ్య అభివృద్ధి

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని పది ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే “ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ ఎఫ్)”, టెక్సస్ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్ రన్ వే’ సంస్థల ప్రతినిధులతో మంగళవారం నాడు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా స్టార్టప్ లను…

Read Full News
IMG 20240714 WA0040

“shark” attack..

The US has become the shark attack capital of the world amid a spate of gruesome bites in Florida, Texas, New York and California.Despite Australia’s reputation for being a hotspot, more than half of the 69 worldwide confirmed shark bites last year occurred in the US.These figures, as well as heightened media attention around the…

Read Full News
IMG 20240714 WA0031

“ట్రంప్” పై కాల్పులు..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యయత్నం జరిగింది. కాల్పుల దాడిలో ఆయన తృటిలో బతికి బయట పడ్డారు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. బుల్లెట్కు కుడి చెవికి రాసుకుంటూ దూసుకు పోవడంతో ఆ చెవికి గాయం గాయమైంది. బుల్లెట్ చెవికి తాకడంతో అప్రమత్తమైన ట్రంప్ వెంటనే నేలపై వంగి పోయారు. భద్రతా సిబ్బంది ట్రంప్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో…

Read Full News
Screenshot 20240712 211457 WhatsApp

జస్ట్ మిస్..

ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి.పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది. ఒక వేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి 176 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి అని పైలట్లను అభినందించారు.

Read Full News
IMG 20240711 WA0008

తెలంగాణాలో “మైక్రోలింక్”

అమెరికా టెలికమ్మూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రల క్లస్టర్ ను ప్రారంభిస్తుందని తెలిపారు. గురువారం నాడు మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి ‘పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు….

Read Full News
IMG 20240709 WA0052

అమెరికాలో ఆ “నలుగురు”

అమ్మా, అయ్యల సంపాదన, వారి కలలను ఆసరాగా చేసుకొని పై చదువులు, ఉద్యోగాల పేరుతో దేశం కాని దేశంలో అడుగు పెట్టి బతుకు భారం కావడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. అనేక రకాల అభివృద్ధికి వాడాల్సిన తెలుగు తెలివిని ఉహించని విధంగా దుర్వినియోగం చేశారు. కట్టుదిట్టమైన నిబంధనలు ఉండే “పెద్దన్న” దేశం అమెరికాలో ఏకంగా మానవ అక్రమ రవాణా కు ఎత్తులు వేశారు. ఈ  నలుగురు దొరికి పోయారు. అమెరికా వీసా దొరకడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో…

Read Full News
IMG 20240703 WA0041

Dangerous…

California is sweltering under ‘dangerously high temperatures’, with the mercury set to rise to 117F and thousands of people evacuated as raging wildfires grip the state.The severe heat is only expected to get worse during the Fourth of July holiday week for parts of the United States, with nearly 90 million people placed under heat…

Read Full News
us ambsidr

ఆలోచించండి..

రష్యాపై ఆంక్షలను ఉల్లంఘించే భారతీయ కంపెనీలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ హెచ్చరించారు. అమెరికా, సహా మిత్ర దేశాలన్నీ మరో దేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనకు వ్యతిరేకమని, భారత్‌ ఇది దృష్టిలో పెట్టుకుని రష్యాకు పరోక్షంగా సాయపడుతున్న సంస్థలను గుర్తించడంలో సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు ఎరిక్ తెలిపారు. అమెరికా, దాని మిత్ర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ కంపెనీలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కొంటాయని వ్యాఖ్యానించారు.

Read Full News
polvrm team2

“పోలవరం” లోతెంత..?

పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది? ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో…

Read Full News
IMG 20240627 WA0018

Just..

Donald Trump has just a six point lead over President Joe Biden in the state of Texas according to a new poll released ahead of Trump and Biden’s rematch on the debate stage.A Democrat has not won a statewide race in Texas in twenty years, but the polling shows a closer race than some might…

Read Full News
IMG 20240625 WA0001

Back to Home..

Julian Assange agrees to plead guilty to espionage in deal with the US that will allow the WikiLeaks founder to end imprisonment in Britain and return home to Australia “WikiLeaks founder Julian Assange” is expected to plead guilty this week to violating U.S. espionage law, in a deal that could end his imprisonment in Britain…

Read Full News
IMG 20240530 WA0013

ట్రాంప్ సరసన మస్క్..

ఈ సారి అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌ గెలిస్తే వైట్‌హౌస్‌లోకి మస్క్‌టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ను సలహాదారుడిగా నియమించుకోవాలని ట్రంప్‌ యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే అడ్వైజర్‌ హోదాలో ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా వార్తలు బయటకు పొక్కుతున్నాయి. కానీ , దీనిపై ట్రాంప్ వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. అయితే, ట్రంప్‌, మస్క్‌ మాత్రం ఇప్పటికే పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Full News
squre

“రామా”ఎట్ “టైమ్స్ స్క్వేర్”..

ప్రపంచంలోనే అతి గొప్ప కూడలి అమెరికా వాణిజ్య నగరమైన న్యూయార్క్ లోని “టైం స్క్వేర్”. ఇక్కడ సహజంగా ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలనే లైవ్ టెలీకాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ లిస్టులో మన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టను కూడా చేర్చారు. ఈ నెల 22వ తేదీన అయోధ్య లో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను టైం స్క్వేర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.ఈ సంధర్బంగా ప్రధాని మోడీ చేయనున్న…

Read Full News
tyler c

“స్విఫ్ట్”గానం…

ఆమె పేరు టేలర్ స్విఫ్ట్. వ్యవసాయ ఆధారిత కుటుంబంలో నుంచి వచ్చింది. బాల్యం మొత్తం పంటపొలాల మధ్యనే సాగింది. కానీ ఎందుకో ఆమె మనసు సంగీతం వైపు మళ్ళింది. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే అందులోకి అడుగు పెట్టింది. రెండేళ్ళ పాటు ఎంత ప్రయత్నించినా మ్యూజికల్ థియేటర్ లో స్థానం దొరకలేదు. అయినా పట్టు సడలలేదు. లక్ష్యం ఒక్కటే అమెను ముందుకు తెసుకుపోయింది. దేశీయ సంగీతంపై దృష్టి పెట్టి 14 ఏళ్ల ప్రాయంలోనే రచయితగా మారి సత్తా చాటింది. ఈ…

Read Full News
g 20

ముస్తాబైన రాజధాని…

జీ.20 శిఖరాగ్ర సమావేశాలకు దేశ రాజధాని డిల్లీ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ 18 వ జీ.20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న భారత్ అతిధుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రగతి మైదానంలోని భారత్ అంతర్జాతీయ ప్రదర్శన సమావేశ మందిరం (ఐ.ఇ.సి.సి.)లో శని, ఆదివారాలలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో రాజధాని కళకళలాడుతోంది. ఈ రాత్రికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దిల్లికి చేరుకుంటారు. కేంద్ర విదేశాంగ శాఖ…

Read Full News