pic3

How Bird strike Engines?

Accident to M/s Air India B787 aircraft VT-ANB on 12.06.2025 at Ahmedabad On 12th Jun, 2025, M/s Air India B787 Aircraft VT-ANB while operating flight AI-171 from (Ahmedabad to Gatwick) has crashed immediately after takeoff from Ahmedabad. Accoding to DGCA Statement, there were 242 person on board the aircraft consisting of 2 pilots and 10…

Read More
IMG 20250515 WA0035

ట్రంప్ తో అంబానీ…

ఖ‌త‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఖ‌త‌ర్ లుసైల్ ప్యాలెస్‌లో నిర్వ‌హించిన విందులో ట్రంప్‌తో పాటు ఖ‌త‌ర్ షేక్ ఎమిర్ త‌మిమ్ బిన్ హమీద్‌తోనూ ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ట్రంప్‌తో ప‌లు అంశాల‌పై అంబానీ కాసేపు చ‌ర్చించారు. రిలయన్స్ చీఫ్ అమెరికా వాణిజ్య కార్యదర్శి స్టీవ్ లుట్నిక్‌తో అంబానీ స్నేహపూర్వకంగా సంభాషించ‌డం విశేషం. అమెరికా అధ్య‌క్షుడి గౌర‌వార్థం ఖ‌త‌ర్ స‌ర్కార్ ఏర్పాటు చేసిన ఈ…

Read More
IMG 20250515 WA0032

మళ్లీ “కరోనా”…!

కొన్ని దేశాల్లో మళ్ళీ వైరస్ విస్తరిస్తోంది. నాలుగేళ్ల పాటు సుప్తావస్థలో ఉన్న వైరస్ లు తిరిగి చలన స్థితికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్టు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హాంకాంగ్‌లో ఏడాది వయస్సు దాటిన చిన్నారులకు వైరస్ సోకుతోంది. ఈనెల 3వ తేదీన తొలి కేసు నిర్ధారణ కాగా,వారం రోజుల్లోనే వేల సంఖ్యకు చేరాయి. ఒక్క సింగపూర్…

Read More
IMG 20250508 WA0058

“సుదర్శన్” యాక్టివేటెడ్..

జమ్మూ టార్గెట్‌గా పాకిస్థాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు భారత్ ఎస్-400 సుదర్శన్ చక్ర, ఎల్-70, జెడ్.ఎస్.యు -23. శిఖ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇండియన్ ఆర్మీ యాక్టివేట్ చేసింది. దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు రక్షణ శాఖ మంత్రి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుంచి పాకిస్థాన్ దొంగ చాటు దాడులను తీవ్రతరం చేసింది. దీనికి ధీటుగా బదులు చెప్పడానికి భారత సైన్యం కూడా సన్నద్ధం అయింది.

Read More
misworld c

తారలు దిగివచ్చిన వేళ …

“ప్రపంచ సుందరి” కిరీట పోటీల ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఈ నెల పదో తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు  యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 115 దేశాలకు చెందిన మిస్ వరల్డ్…

Read More
download 10

సరిహద్దులు మూసివేత‌…

పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ “ఆప‌రేష‌న్ సింధూర్” పేరిట పాకిస్థాన్‌, దాని ఆక్రమిత కశ్మీర్‌లో క‌చ్చితమైన క్షిపణి దాడులు నిర్వ‌హించింది. దీంతో దాయాది దేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. పాక్‌ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్‌, పంజాబ్ అప్రమత్తమ‌య్యాయి. ఆయా రాష్ట్రాల‌లో హై అలర్ట్‌ ప్రక‌టించారు. సరిహద్దులను మూసి వేసి గస్తీని ముమ్మరం…

Read More
IMG 20250507 WA0010

“ఉగ్ర” గడపకు “సింధూర్”

పాకిస్థాన్ ఉగ్ర అడ్డాల పై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులు వ్యూహాత్మకంగా జరిగాయి. ఆపరేషన్ “సిందూర్” ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్ ఉగ్రవాద…

Read More
IMG 20250417 WA0014

ప్రవాహం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల పై ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1,000…

Read More
Screenshot 20250316 214354 WhatsApp

“బ్లడ్” బీచ్…

ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో కురిసిన వర్షం రక్తంలా మారింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతోంది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతోంది. దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు. తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు…

Read More
IMG 20250214 WA0030

చైనాతో ఇలా చేద్దాం…

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశమై, అన్ని విషయాలు మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మోదీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహ పూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప గొడవలు కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్‌ వ్యక్తం చేశారు….

Read More
IMG 20241221 WA0018

అమెరికా “షట్‌డౌన్‌” ?

ఆర్థిక ప్రతిష్ఠంభన దిశగా అమెరికా అడుగులుఅధికార మార్పిడికి సిద్ధమవుతున్న అమెరికా ఆర్థిక ప్రతిష్ఠంభన దిశగా అడుగులు వేస్తున్నది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ప్రతినిధుల సభ తిరస్కరించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ‘షట్‌డౌన్‌’ తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అమెరికాను నెట్టివేస్తున్నట్లు స్పష్టమవుతుంది. వాస్తవానికి గతంలో బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌…

Read More
IMG 20241106 WA0005

ఇక స్వర్ణ యుగమే…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ” విక్టరీ స్పీచ్” లో మాట్లాడుతూ అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదన్నారు. అమెరికా బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని ఆయన హామీ ఇచ్చారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ‘పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఆయన మాట్లాడారు. అమెరికా ప్రజలకు అద్భుతమైన విజయం దక్కిందని…

Read More
IMG 20240824 WA0022

దుర్మరణం…

గల్ఫ్ లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దుర్మరణం చెందారు. కరీంనగర్ కి చెందిన షహాభాజ్ ఖాన్ (27)ఆల్ హాసలో టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు, ఐదు రోజుల క్రితం ఖాన్ మరో వ్యక్తితో కలిసి స్నేహితున దగ్గరికి వెళ్లేందుకు జీ.పి.ఎస్. పెట్టుకొని కార్ లో బయలుదేరారు. జీ.పి.ఎస్. పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన “రబ్ ఆల్ ఖలీ ” ఎడారి లోపలి కి వెళ్లి చిక్కుకుపోయారు, వేడి, డీ- హైడరేషన్ తో ఆతనీతో పాటు వెళ్లిన…

Read More
IMG 20240822 WA0001

పోలాండ్ లో ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్లలో సెంట్రల్ యూరప్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ నాయకుడు ప్రధాని మోదీనే కావడం విశేషం. భారత్, పోలాండ్ దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోలాండ్ కు చేరుకున్న మోదీకి రాజధాని వార్సాలో ఘన స్వాగతం పలికారు.కాగా, మోదీ పోలాండ్ పర్యటనకు రావడంతో అక్కడి ప్రవాస భారతీయలు ఆనందం వ్యక్తం చేశారు….

Read More
IMG 20240820 WA0013

మునిగిన నౌక…

ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుఫాను వల్ల ఓ విలాస వంతమైన షిప్‌ మునిగి పోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌ దిగ్గజ వ్యాపార వేత్త మైక్‌ లించ్‌ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. మరో 14 మంది ప్రమాదం నుండి బయట పడ్డారు. సిసిలియన్‌ పోర్టు నుండి ఈయాట్‌ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ…

Read More