Screenshot 20250316 214354 WhatsApp

“బ్లడ్” బీచ్…

ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో కురిసిన వర్షం రక్తంలా మారింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతోంది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతోంది. దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు. తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు…

Read More
IMG 20250214 WA0030

చైనాతో ఇలా చేద్దాం…

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశమై, అన్ని విషయాలు మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మోదీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహ పూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప గొడవలు కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్‌ వ్యక్తం చేశారు….

Read More
IMG 20241221 WA0018

అమెరికా “షట్‌డౌన్‌” ?

ఆర్థిక ప్రతిష్ఠంభన దిశగా అమెరికా అడుగులుఅధికార మార్పిడికి సిద్ధమవుతున్న అమెరికా ఆర్థిక ప్రతిష్ఠంభన దిశగా అడుగులు వేస్తున్నది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ప్రతినిధుల సభ తిరస్కరించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ‘షట్‌డౌన్‌’ తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అమెరికాను నెట్టివేస్తున్నట్లు స్పష్టమవుతుంది. వాస్తవానికి గతంలో బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌…

Read More
IMG 20241106 WA0005

ఇక స్వర్ణ యుగమే…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ” విక్టరీ స్పీచ్” లో మాట్లాడుతూ అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదన్నారు. అమెరికా బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని ఆయన హామీ ఇచ్చారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ‘పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఆయన మాట్లాడారు. అమెరికా ప్రజలకు అద్భుతమైన విజయం దక్కిందని…

Read More
IMG 20240824 WA0022

దుర్మరణం…

గల్ఫ్ లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దుర్మరణం చెందారు. కరీంనగర్ కి చెందిన షహాభాజ్ ఖాన్ (27)ఆల్ హాసలో టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు, ఐదు రోజుల క్రితం ఖాన్ మరో వ్యక్తితో కలిసి స్నేహితున దగ్గరికి వెళ్లేందుకు జీ.పి.ఎస్. పెట్టుకొని కార్ లో బయలుదేరారు. జీ.పి.ఎస్. పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన “రబ్ ఆల్ ఖలీ ” ఎడారి లోపలి కి వెళ్లి చిక్కుకుపోయారు, వేడి, డీ- హైడరేషన్ తో ఆతనీతో పాటు వెళ్లిన…

Read More
IMG 20240822 WA0001

పోలాండ్ లో ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్లలో సెంట్రల్ యూరప్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ నాయకుడు ప్రధాని మోదీనే కావడం విశేషం. భారత్, పోలాండ్ దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోలాండ్ కు చేరుకున్న మోదీకి రాజధాని వార్సాలో ఘన స్వాగతం పలికారు.కాగా, మోదీ పోలాండ్ పర్యటనకు రావడంతో అక్కడి ప్రవాస భారతీయలు ఆనందం వ్యక్తం చేశారు….

Read More
IMG 20240820 WA0013

మునిగిన నౌక…

ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుఫాను వల్ల ఓ విలాస వంతమైన షిప్‌ మునిగి పోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌ దిగ్గజ వ్యాపార వేత్త మైక్‌ లించ్‌ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. మరో 14 మంది ప్రమాదం నుండి బయట పడ్డారు. సిసిలియన్‌ పోర్టు నుండి ఈయాట్‌ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ…

Read More
IMG 20240811 WA0014

“అమెజాన్ “డేటా సెంటర్

అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎ.డబ్ల్యూ.ఎస్.) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతి పెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్ లో…

Read More
IMG 20240809 WA0006

అభివృద్ధి కంకణం…

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని, ఇప్పుడు…

Read More
IMG 20240805 WA0040

పారి పోయిన ప్రధాని..

బంగ్లాదేశ్ లో తీవ్ర రూపం దాల్చిన రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి వెళ్ళిపోయినట్టు సమాచారం అందుతోంది. మిలటరీ హెలీ కాప్టర్ లో హసీనా సోదరితో కలసి భారత్ లో ఆశ్రయం పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆమె లండన్ వైపు పయనమైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ విముక్త పోరాట వీరుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థులు సాగిస్తున్న…

Read More
IMG 20240805 WA0006

తెలంగాణకు రండి..

తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఏర్పాటు ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారి పొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సమ్మేళనంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన…

Read More
IMG 20240724 WA0025

కుప్ప కూలి…

నేపాల్ రాజధాని ఖాట్మండు త్రి భవన్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్లైన్స్ కి చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో విమానం పడి పోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో విమానంలో ఉన్న సిబ్బంది సహా 19 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు…

Read More
IMG 20240722 WA0004

పోటీ చేయను…

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రేసులో వున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ మనుగడ, దేశ ప్రయోజనాల కోసం పోటీ నుండి పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుత అధ్యక్ష పదవిలో పూర్తి కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హరీస్ ను బైడెన్ ప్రతిపాదించారు. కానీ, దీనిపై పార్టీ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Read More
IMG 20240719 WA0035

షట్.. డౌన్…

మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.. దీంతో, ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్‌ను విడుదల చేసింది. దాని తర్వాత విండోస్ లో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి. పని చేస్తున్నప్పుడు ల్యాప్‌ టాప్‌లు షట్ డౌన్ అవుతున్నాయి. దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్‌ను చూస్తున్నారు. మీ కంప్యూటర్ సమస్యలో…

Read More
Screenshot 20240719 151505 WhatsApp

అమెజాన్ అడవుల్లో..

అనేక వందల ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే ఓ అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్ అడవుల్లో సంచరిస్తున్న “మాష్కో పైరో” అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను “సర్వైవల్ ఇంటర్నేషనల్ “అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరూ సమీపం లోని లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఆహారం కోసం ఈ తెగ వాసులు జనసంచారంలోకి వచ్చినట్టు…

Read More