POSTS - EAGLE NEWS
IMG 20240726 WA0025

“స్థానిక” సంగతి చూడండి..

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి ఉన్న ఆటంకాలు ఏమిట‌ని ప్ర‌శ్నించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి (ఎస్ఈసీ) నూత‌న ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు. అందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే రెండు…

Read More
IMG 20240719 WA0036 1

“Micro”stopped Planes

Friday brought some difficulties for air passengers. Airplanes of many airline companies could not fly. Actually, due to the halt in airline service, the planes of many companies faced problems. According to the information received, due to a major technical fault in the servers of airline companies, the movement of these planes was halted. The…

Read More
tarun lavny

“అలా మొదలైంది”..సినిమా కాదు..!

హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో…

Read More
india england

ఫైనల్లో భారత్, సౌత్ ఆఫ్రికా

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకుంది. ఆ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈసారి భారత్ ఆ ఓటమి ఖాతాను సమం చేసింది. ఈ క్రమంలో…

Read More
bjp wrong cf

గుడిని కూల్చడం సాధ్యమా…?

నాలుగు వందల స్థానాలు గెలుస్తామని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధినేతల మాటల్లో అవేశం కనిపించడం ఆశ్చర్య పరుస్తోంది. దేశంలో మూడో దశ పోలింగ్ పూర్తీ అయిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆధిత్యనాథ్ లాంటి భాజాపా నేతల ప్రసంగాల్లో ఉహించని మార్పు కనిపిస్తోంది. ఈ నేతలు “ఇండియా కూటమి” పైనా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద విసురుతున్న ఘాటైన విమర్శనాస్త్రాలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి….

Read More
kejri jail

వర్క్ ఫ్రమ్ “జైల్”…

మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జల వనరుల శాఖకు జారీ చేశారు.ఈ రోజు సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి అరవింద్ ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే…

Read More
absens p

ఓడిపోతే.. మరీ అంతనా….!

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉద్యమ నేతలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై గళం ఇప్పేందుకు వేదికైన శాసనసభకు హాజరుకాలేదు. దీనిపై జరుగుతున్న చర్చాలపై “ఈగల్ న్యూస్” అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం…

Read More
what is p

ఎవరేంటి ?

ప్రొఫెసర్ కోదండరామ్ ఎం.ఎల్. సి గా ఎన్నిక కావడంపై బిఆర్ఎస్ నేత కెటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ కోసం “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం…

Read More
land kcr cf

ముఖ్యమంత్రీ లేడు..మూడు ఎకరాలూ లేవు ..!

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. ఏ విపక్షమైన సమయం, సందర్భం, సమస్యల తీవ్రతను ప్రామాణికంగా తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా వ్యూహ రచనలు చేసుకొని అధికార పక్షం పై పోరాటానికి సిద్ధం అవుతాయి. కానీ, తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ ముసుగులో ప్రజల ముందు అనేక హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్న  భారత రాష్ట్ర సమితి,(బి.అర్.ఎస్.)…

Read More
IMG 20231121 WA0071

డ్రెస్సింగ్ రూమ్ లో మోడీ….

వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారత జట్టు భావోద్వేగానికి లోనూ కాగా వారిని ఓదార్చేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. ముందుగా కెప్టెన్ రోహిత్, కోహ్లితో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఆటలో గెలుపోటములు సహజంఅని, మీరు పోరాడారంటూ టీమ్ ని అభినందించారు. ‘రాహుల్ ఎలా ఉన్నావ్’ అంటూ ద్రావిడ్ ని పలవరించి, చాలా బాగా ఆడావ్ అంటూ మోడీ షమీని హత్తుకున్న వీడియోను భారత క్రికెట్ బోర్డు తాజాగా…

Read More
indrasena tpt 1

తిరుమలలో త్రిపుర గవర్నర్ …

త్రిపుర రాష్ట్ర  గవర్నర్  ఇంద్రసేనా రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయనకు టీటీడీ  చైర్మన్  శ్రీ  భూమన కరుణాకర రెడ్డి, ఎ.వి. ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

Read More
IMG 20231028 WA0008

పోరాడి ఓడిన “కివీస్”

వరల్డ్ కప్ క్రికెట్ మరో ఉత్కంఠభరిత మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 రన్స్ చేసి, 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రన్ (116) సెంచరీతో అదరగొట్టగా.. మిచెల్ (54) ఫర్వాలేదనిపించారు.

Read More
IMG 20231024 WA0060

పిల్లర్లు కుంగడమా…!

అధికారులకే అంతుపట్టని కారణంతో ఆశ్చర్యంగా కుంగిపోయిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. రెండు రోజుల కిందట కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ కమిటీ బ్యారేజీని పరిశీలించింది.19, 20, 21వ పిల్లర్ల వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది….

Read More
IMG 20231022 WA0009

భారీ ర్యాలీ…

హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ మొండా మార్కెట్ నుండి సనత్ నగర్ బస్ స్టాప్ వరకు కార్లు, మోటారు సైకిళ్ళతో ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపు వెయ్యి కి పైగా వాహనాలు, బైకులతో సుమారు రెండు వేలమంది ఈ ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. ఈ మధ్య కాలంలో నగరంలో ఇంతటి భారీ ర్యాలీ జరపడం…

Read More