images 55

ముడు ముక్కల”సర్కిల్”..!

నేతల రాజకీయం, పలుకుబడి, పంతాల మధ్య ఒక సర్కిల్ పోలీస్ స్టేషన్ ఏకంగా మూడు ముక్కలు అయ్యింది. అది పరిపాలన సౌలభ్యం కోసం మాత్రం కాదు. నాయకుల పెత్తనం, వారి పలుకుబడి కోసం మాత్రమే. ఆ పోలీసు సర్కిల్ పరిధి అది మూడు నియోజక వర్గాల్లో విస్తరించి ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందుకే అందువల్లనే ఇప్పుడు మూడు నియోజక వర్గాల నేతలు ఆ సర్కిల్ ను పంచేసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ సర్కిల్ పోలీసు…

Read More
images 53

బదిలీల పై”నిఘా ఎక్కడ..!

వైద్య విద్యా శాఖలో బదిలీల తంతుకు అవినీతి చీడ పట్టినట్టు కనిపిస్తోంది. కొందరు సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్ల బదిలీ వ్యవహారంలో కోఠి లోని డి.ఏం.ఇ. కార్యాలయం మొదలు సచివాలయంలోని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల చేతివాటం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటి బదిలీల్లో వేరే ప్రాంతానికి వెళ్ళి పోవలసిన హైదారాబాద్ లోని వివిధ ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్లకు నేటికీ ఎలాంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వీళ్ళ బదిలీపై గతంలో…

Read More
IMG 20240824 WA0049

“విధ్వంసం”దిశగా..!

గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ ప్రభుత్వంపై పగ పట్టినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షంగా వ్యవహరి చేయాల్సిన బారాస నేతలు రాష్ట్రంలో ఉద్యమ వ్యూహాలను అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం, వీలున్న ప్రతీ అంశం పై చర్చలకు బదులు రచ్చ చేయడమే గులాబీ దళం లక్ష్యంగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి భారాస…

Read More
images 49

“పాత్రికేయం”పరువు పోతోంది..

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు దశాబ్దాలుగా కుప్పలు తెప్పలుగా విస్తరిస్తున్న పేపర్లు, టివి ఛానళ్ళు, సామాజిక మాధ్యమాలు ఆయా సంస్థల యాజమాన్యాల స్వప్రయోజ నాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నా యనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులే పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇవ్వడం సిగ్గు చేటుగా ఉంది. తెలుగు పాత్రికేయ విలువలు పూర్తిగా చచ్చి పోతున్నాయా? ఒక పత్రికలో, ఛానల్ లో వచ్చిన కథనాలు మరో మాధ్యమానికి ఎందుకు మింగుడు పడడం లేదు?…

Read More
reddy dora c

“రెడ్డి”ని ఓర్వలేని “దొరలు”..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితి మనుగడ కష్టమేనా? అందుకే ప్రజా సమస్యలను పక్కన పెట్టిమరీ భారాస నేతలు రేవంత్ నే టార్గెట్ చేసుకున్నారా? భారాస శ్రేణులను ప్రేరేపించడానికి, కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొట్టడానికి కెటీఆర్, హరీష్ వంటి వారు వ్యూహ రచన చేస్తున్నారా? ఉద్యమ సమయంలో మాదిరిగా మోకా చూసుకొని అగ్గి రాజేయాలని పన్నాగం పన్నుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు భారాస నేతల పోకడ చూస్తే  అవుననే సమాధానం…

Read More
IMG 20240815 WA0020

“అర్ధ నగ్న” స్వాతంత్రం..

ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని వినూత్నంగా జరిపారు. అదీ సంతోషంతో కాదు. పాలకులకు నిరసన సూచకంగా..78 ఏళ్ల స్వాతంత్ర్య మురిపెం, దాని ఫలాలు తమకు అందలేదని ఆదివాసీలు అసంతృప్తిగా ఉన్నారు. వి.మాడుగుల,మండలంలో తాటిపర్తి పంచాయతీ చివారు రాజయ్ పురంలో గ్రామంలో గిరిజనులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్ధనగ్నంగా ఆకులు చుట్టుకోని నెత్తిన అడ్డ ఆకుల టోపీలు పెట్టుకోని 78 ఎళ్ళు స్వతంత్ర ఫలాలు అందలేదని నిరసన తెలిపారు. గ్రామానికి రోడ్డు, త్రాగునీరు,…

Read More
IMG 20240812 WA0000

పర్యటన ఆశాజనకం..

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ.31532 కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు…

Read More
IMG 20240729 WA0048

వాదించలేక మౌనం!

తనపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వ్యక్తులు, ప్రసార సాధనాల పై పరువునష్టం దావా వేస్తానని తెలంగాణలో ఉద్యమ పార్టీ నేతృత్వంలోని “ఒంటెద్దు” ప్రభుత్వంలో పదవీ విరమణ చేసినా కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఎఎస్ అధికారి జనవరి నెలలో చేసిన బెదిరింపులు అందరికీ గుర్తుండే ఉంటాయి. 2018లో కొత్తపల్లిలోని ఫార్మాసిటీ ప్రాంతంలో25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు వచ్చిన బలమైన ఆరోపణల పై సోమేష్ వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు.అదే సందర్భంలో ప్రసార…

Read More
images 17

పార్టీలు పెంచిన “ప్రశాంత్”.!

ప్రశాంత్ కిషోర్… ఈ పేరు సామాన్య జనానికి అంతగా తెలియదేమో, కానీ, ఎన్నికల సంగ్రామంలో జరిగే రాజకీయ చదరంగంలో ఆయన ఒక వ్యూహకర్తగా పార్టీలకు, నాయకులకు సుపరిచితుడు. దశాబ్ద కాలం కిందట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంలో కిషోర్ వ్యూహం కూడా కారణం అనే ప్రచారం ఉంది. అంతే కాదు,2012వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా ఆయనే ప్రధాన కారణం అనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఆయన దేశంలోని…

Read More
Screenshot 20240728 210106 Gallery

అన్నను వదలని చెల్లెలు..!

రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా అధికార పక్షాన్ని వేలెత్తి చూపుతాయి. ప్రజావ్యతిరేక విధానాల్లో లోపాలను ఎండగడతాయి. వాటి పరిష్కారానికి పోరాడతాయి. కానీ, ఆంద్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ పార్టీ వైసీపీని రచ్చేకిడ్చే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్…

Read More
IMG 20240311 WA0017 scaled

అవినీతి పై “విజిలెన్స్”.. “ఈగల్” ఎఫెక్ట్..

వైద్య విద్యా శాఖలో బదిలీల్లో జరుగుతున్న అవినీతిపై “ఈగల్ న్యూస్” అందించిన ప్రత్యేక కథనానికి ప్రభుత్వం స్పందించింది. బదిలీల్లో పారదర్శకత పై వస్తున్న అనుమానాలు, అధికారుల అవినీతిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కూడా సూచించారు. బదిలీలలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే…

Read More
images 10

బదిలీల్లో “సూపర్” అవినీతి…

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొంతమంది అధికారులకు కాసుల పంట పండిస్తోంది. అనేక శాఖల్లో నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారి పోస్టింగులకు ద్వారాలు తెరుస్తున్నారు. ఈ అవినీతి బాగోతం వైద్య ఆరోగ్య శాఖలో మితిమీరుతోంది. కొందరు సంఘాల నాయకులుగా చెప్పుకునే కొందరు ఉద్యోగులు, అధికారి కుమ్మక్కై బదిలీల తంతును రచ్చ చేస్తున్నారు. వారం రోజుల కిందట హైదరాబాద్ కోఠి లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ ల బదిలీల గందరగోళం ఒక…

Read More
IMG 20240726 WA0011

పోరాటం @ 25

కార్గిల్…. ఇది ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మనదేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను మన జవాన్లు తరిమి కొట్టిన ప్రదేశం కార్గిల్. కార్గిల్‌ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్‌పై ఓ చిన్న పాటి యుద్ధమే చేసింది భారత్. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కూడా. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను…

Read More
IMG 20240725 WA0000

ముంబైలో “ఆక్వా లైన్” ..

దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహా నగర వాసుల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ముంబాయిలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు పట్టాలెక్కింది. దీనికి “ఆక్వా లైన్” అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీప్‌జెడ్) నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వరకు నడుస్తుంది. ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా – బాంద్రా- ఎస్పీజడ్ లైన్ గా వ్యవహరిస్తారు. ఈ మెట్రో పనులు…

Read More
Screenshot 20240725 122111 WhatsApp

“రావు” వెడలె ర”సభ”కు..

భారత రాష్ట్ర సమితి అధినేత, శాసన సభ్యులు చంద్రశేఖర్ రావు ఎట్టకేలకు సభలో అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అనారోగ్యానికి గురైన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు దూరంగా ఉన్నారు. గత సమావేశాల సమయంలో కోలుకున్నప్పటికీ ఆయన అసెంబ్లీకి రాలేదు. కరెంటు, కాళేశ్వరం, ఇంటిలిజెన్స్ వ్యవహారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినా కేసీఆర్ స్పందించలేదు. కానీ, ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా తప్పనిసరి రావలసిన పరిస్థితి ఏర్పడింది….

Read More