“ట్రంప్” అవసరమా ..!
ప్రపంచ దేశాలు ఏకమై తెలివితక్కువ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పై పోరాడాల్సిన సమయం వచ్చింది. డాలర్ పేరుతో ఆధిపత్యం…
ప్రపంచ దేశాలు ఏకమై తెలివితక్కువ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పై పోరాడాల్సిన సమయం వచ్చింది. డాలర్ పేరుతో ఆధిపత్యం చెలాయిస్తూ, దాన్నే అవకాశంగా తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారి “పిచ్చి ట్రంప్” సాగిస్తున్న అంతర్జాతీయ గారడీని అన్ని దేశాలు అడ్డుకోవాల్సిన సమయం ఇది. డాలర్ ను తుంగలో తొక్కితేనే గానీ అనేక దేశాలు స్వయం సమృద్ధి సాధించడం తథ్యం. అమెరికా డాలర్ కు తల వంచితే ప్రస్తుత దుస్థితి మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది….
అధికారంతో పెత్తనం చెలాయించడం వేరు, అహంకారంతో విర్ర వీగడం వెర్రితనం. రాజు ముందు నడుస్తూ రాజ్యా విస్తరణకు పూనుకోవడం సామ్రాజ్యవాదుల లక్ష్యంగా ఉంటుంది. శత్రు గణం పీచమోలచాలి అంటే అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో మాత్రమే కదన రంగంలోకి అడుగు పెట్టాలి. వీరుడని జేజేలు కొట్టించుకోవాలి. నాయకుడూ అతనే, నిజమైన రాజు అయినా అతనే. కానీ, తలాతోకా లేని నిర్ణయాలతో అకారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో తలదూర్చి ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అభాసుపాలు అయింది. ప్రపంచ దేశాలకు “పెద్దన్న”గా వ్యవహరించాల్సిన…
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అతి తెలివైన వ్యక్తి, కంటే, అత్యంత తెలివి తక్కువ నాయకుడు ఎవరనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. అగ్ర రాజ్యం అధినేత ట్రంప్ వ్యవహారం “పులిని చూసి నక్క వాత” పెట్టుకున్నట్టు ఉందనే వాదనలు గుప్పుమంటున్నాయి. 35 ఏళ్ల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు ఇరాక్ పై యుద్ధం చేసినట్టు, ఇప్పుడు ఇరాన్ పై ట్రంప్ కయ్యానికి దిగడం ఆయన అనాలోచిత విధానానికి అద్దం పడుతుందనే బలమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు అమెరికా రహస్య సంస్థ (సి.ఐ.ఎ.) కి చెందిన…
పశ్చిమ ఆసియా యుద్ద మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. పంతం వీడని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ససేమిరా అంటున్న ఇరాన్ సైన్యం విధ్వంసక వ్యూహాలు యుద్ధం తీవ్ర రూపం దాల్చే దిశగా తీసుకువెళ్తున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు 4 8గంటల గడువు విధించారు. లేకుంటే ఇరాన్ విద్యుత్ ప్లాంట్స్ను తుదముట్టిస్తామని, ముఖ్యంగా అతి పెద్దదైన విద్యుత్ కేంద్రంతోనే ఆ పని మొదలుపెడతామని హెచ్చరించడం ఆందోళనకు గురిచేస్తోంది . “ఎటువంటి బెదిరింపులు,…
కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశ రాజకీయాలోనూ పెను మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు పిల్లర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితీష్ కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ బుక్ చేసుకున్నారు. ఇక మిగిలింది చంద్రబాబు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను కుమారుడు లోకేష్ కు అప్పజెప్పి, చంద్రబాబు ఏకంగా దేశ ఉప ప్రధాని పదవి పై కన్నేసినట్టు రాజకీయ చర్చలు గుప్పుమంటున్నాయి. తెర…
బంజారాహిల్స్లోని తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.డిసెంబరు…
గడ్డి వాములు, చెరువు గట్టులు, తుప్పలు, పార్కులు పోయి రొమాన్స్ ఇలా రైలుపట్టాలు ఎక్కింది. ఆగిఉన్న గూడ్స్ రైలు కింద ఏదో చేద్దాం అనుకుంటే పాపం “మూడ్” లోకి వెళ్ళే సమయానికే రైలు కదిలింది. భూమి మీద నూకలు ఉన్నాయేమో ఆ జంట బయట పడి బతికింది. చూడండి…
అనుకున్నట్టే జరిగింది. చారిత్రక భాగ్యనరంలోని జూబ్లిహిల్స్ శాసనసభ నియోజక వర్గ ఉప ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో రెపరెపలాడిన గులాబీ జెండా తలవంచింది. ఈ ఫలితంతో కారు షెడ్డుకి పోయి, దాని దొర ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే సంకేతం జారీ అయినట్టు తేలిపోయింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన భారత రాష్ట్ర సమితి, దాని అధినాయకత్వం, మందీ మార్భలం సతికిల పడ్డట్టు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే ఆంధ్రా రాజధాని అమరావతిని నిర్మిస్తూనే హైదరాబాద్ ని అనుక్షణం స్మరించుకుంటారు. వేదికలపై అవకాశం వచ్చినప్పుడల్లా భాగ్యనగరానికి సొబగులు దిద్దింది తానే అంటూ ప్రచారం చేసుకుంటారు. హై టెక్ సిటీ ఒక్కటే కాదు దశబ్ధాల చరిత్ర ఉన్న హైదరాబాద్ బిర్యాని , నిజాం కాలం నుంచి ఉన్న పాతబస్తీ లోని ముత్యాల వ్యాపారాన్ని తానే ప్రమోట్ చేసినట్టు చూపపుకొస్తున్నారు. ముస్లింలను కోటీశ్వరులను చేయడానికే…
ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్యల బారీన పడి అవసాన దశలో ఉన్న (బ్రెయిన్డెడ్) వారి అవయవాలను మాత్రమే సేకరించి ఇతరుల ప్రాణాలను కాపాడేవారు. కానీ, ఇకపై సహజ మరణానికి గురైన వారి అవయవాలు సైతం సేకరించే అవకాశం ఉంది. ఈ చారిత్రక ఘట్టం మన దేశం లోనే ఆవిష్కృతమైంది. వైద్య రంగంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా, సహజంగా మరణించిన వ్యక్తి నుంచి వైద్యులు విజయవంతంగా అవయవాలను సేకరించారు. ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి…
ఏంటి “నాయుడు”…! గత ఎన్నికల్లో కుల పిచ్చి, ప్రాంతీయ అహంకారంతో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసినందుకు పట్టుపట్టి మరీ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కించుకొని తిరుమలేశుని దాసుడిగా వేషం వేసుకున్నావు. బుర్రలో అక్షర జ్ఞానం లేకపోయినా, నువ్వెవరో తెలుగు జనానికి ఏ మాత్రం అవగాహన లేక పోయినా “నాయుడు” అనే ఒకేఒక్క “ట్యాగ్ లైన్” (గాలం) తో వెంటబడి చంద్రబాబుని వలలో వేసుకున్నావు. సరే, నీవు, నీ చుట్టూ ఉండే…
ఎవరైనా సరే బహిరంగంగా, అదీ జన సమూహం మధ్య ఆయుధాలు అంటే కత్తులు, తుపాకులు వంటి ప్రమాదకరమైన మారణాయుధాలు చేత పట్టడం, వాటిని ప్రదర్శించడం చట్ట పరంగా తీవ్రమైన నేరం. అలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ కి మాత్రం అవేమీ వర్తించినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం ఆయనకు ఆంధ్రాలో ఉన్న “పవర్” అహమా లేక తెలంగాణ పోలీసులపై గౌరవం లేక పోవడమా అనే ప్రశ్నలు…
కన్న తండ్రి కూడా మొహం చూడని కూతురు దారి ఎటు… నాన్న చుట్టూ దయ్యాలు చేరాయి అంటూ భారాస నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? తన “జాగృతి” ఊసు తప్ప భారత రాష్ట్ర సమితి (భారాస) పేరుని కూడా కవిత ఎందుకు ఉచ్ఛరించడం లేదు.. “లిక్కర్ క్వీన్” గా దేశ వ్యాప్తంగా పేరు గడించి, ఆరు నెలలపాటు తీహార్ జైలు జీవితం గడిపిన కవితను జనం నాయకురాలిగా ఎలా చేరదీస్తారు…….
If a constituency elects someone with crores of hopes, those public representatives and public leaders are dedicated to their positions. They are playing dramas for them. No matter where the country goes, no matter how the people’s welfare is, power has become their supreme duty. Officials and ministers are constantly flouting the moral responsibilities they…