sholapur

ఛలో షోలాపూర్…

షోలాపూర్ లో వేలాది మంది పద్మశాలిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగనున్న రథోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ వెళ్ళారు. హైదరాబాద్ నుండి షోలాపూర్ కు హెలికాప్టర్ లో బయలు దేరారు. అక్కడ రథోత్సవంలో పాల్గొన్న అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో షోలాపూర్ లో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కూడా నేతలు పరిశీలిస్తారు.

Read More