రాజ్ నాథ్ తో కేటీఆర్..

రెండు రోజుల పర్యటనకు ధిల్లి వెళ్ళిన రాష్ట్ర పురపాలక, ఐ.టి. శాఖల మంత్రి కేటీఆర్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. స్థానికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ రాజ్ నాథ్ సింగ్ కి లేఖ అందజేశారు. అదే విధంగా, మెహదిపట్నం రైతు బజారు వద్ద చేపట్టే స్కై వాక్ నిర్మాణానికి కావలసిన…

Read More