IMG 20240726 WA0011

పోరాటం @ 25

కార్గిల్…. ఇది ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మనదేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను మన జవాన్లు తరిమి కొట్టిన ప్రదేశం కార్గిల్. కార్గిల్‌ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్‌పై ఓ చిన్న పాటి యుద్ధమే చేసింది భారత్. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కూడా. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను…

Read More
IMG 20230819 WA0056

బస్సు లోయలో పడి…

భారత్ సరిహద్దు లద్దాఖ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి సమీపంలోని భేరి అనే ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందినట్టు సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More