nara lokesh met governor - EAGLE NEWS
governr lokesh

చర్యలు తీసుకోండి..

ఆంధ్రపదేశ్ దేశంలో డ్రగ్స్ అడ్డాగా మారుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నారా లోకేష్ ఆ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదుప చేశారు. మారక ద్రవ్యాల సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందనే డీఆర్ఐ నివేదికను ఆధాకంగా చూపారు.ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. హవాలా లావాదేవీలు ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నయని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రగ్స్ ఉత్పత్తి,…

Read More