ఉప ప్రధానిగా చంద్రబాబు?
కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశ రాజకీయాలోనూ పెను మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు పిల్లర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితీష్ కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ బుక్ చేసుకున్నారు. ఇక మిగిలింది చంద్రబాబు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను కుమారుడు లోకేష్ కు అప్పజెప్పి, చంద్రబాబు ఏకంగా దేశ ఉప ప్రధాని పదవి పై కన్నేసినట్టు రాజకీయ చర్చలు గుప్పుమంటున్నాయి. తెర…
