
భారీ నష్టం….
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ను వణికించిన భూకంపాల వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తాలిబన్ ప్రతినిధి ప్రకటించారు. మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకుందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, అనంతరం బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 320 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. హెరాత్ ప్రావిన్స్ జెండా జాన్ జిల్లాలోని నాలుగు గ్రామాలు భూంకంపం దాటికి ప్రభావితమయ్యాయని విపత్తు అధికార…