వసూళ్ళ పంట…

దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి.  జూన్‌ నెలకు  1,61,497 కోట్ల రూపాయలు  వసూలై నట్టు  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు  వివరించారు.  గత ఏడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు కాగా, ఈ ఏడాది 12 శాతం మేర పెరిగాయి.  అదేవిధంగా  జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు మార్కు…

Read More