IMG 20240724 WA0025

కుప్ప కూలి…

నేపాల్ రాజధాని ఖాట్మండు త్రి భవన్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్లైన్స్ కి చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో విమానం పడి పోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో విమానంలో ఉన్న సిబ్బంది సహా 19 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు…

Read More