వైద్యుల “అద్భుతం”..!
ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్యల బారీన పడి అవసాన దశలో ఉన్న (బ్రెయిన్డెడ్) వారి అవయవాలను మాత్రమే సేకరించి ఇతరుల ప్రాణాలను కాపాడేవారు. కానీ, ఇకపై సహజ మరణానికి గురైన వారి అవయవాలు సైతం సేకరించే అవకాశం ఉంది. ఈ చారిత్రక ఘట్టం మన దేశం లోనే ఆవిష్కృతమైంది. వైద్య రంగంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా, సహజంగా మరణించిన వ్యక్తి నుంచి వైద్యులు విజయవంతంగా అవయవాలను సేకరించారు. ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి…
