IMG 20240727 WA0023

ఉప్పొంగే “గోదారి”…

గోదావరి వరదలతో ఉరకలేస్తున్న భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గంట గంటకూ పెరుగుతున్న ఉధృతితో నీటిమట్టం 52.7 అడుగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. నదిలో ప్రవాహం కొనసా గుతూనే ఉంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరదల ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. రెండు ప్రధాన రహదారులపై గోదావరి వరదనీరు చేరింది. మరోవైపు గోదారి మహోగ్ర రూపంతో పరివాహక ప్రాంతాల ప్రజలు…

Read More