IMG 20240716 WA0018

మహా మనీషి…

సామాజిక, రాజకీయ, ఆర్ధిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం ఫోరం సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించిన ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేదకి కూడు, గూడు, గుడ్డ ఇలా దేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కోన్నారు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకి రాజకీయాన్ని పరిచయం చేశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర…

Read More