మాజీ సి.ఎం.తో జగన్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆంధ్రప్రదేశ్ సి.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కేటిఅర్ ఆయనకు స్వాగతం పలికారు.