train

రాముని కోసం రైలు…

రామ మందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే  హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్: 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచిగూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సీ,…

Read More
laknw

లక్నో కాదు ..”లక్ష్మణ పురి”…!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో పేరు మారింది. ఇప్పటి నుంచి దాన్ని “లక్ష్మణ పురి”గా వ్యవహరిస్తారని అధిత్యానాద్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read More