సురభి కెమికల్ మాకొద్దు….

సంగారెడ్డి జిల్లా హన్నుర్ మండలం వడ్డేపల్లి గ్రామస్తులు సనత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వడ్డేపల్లిలోని సురభి కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్గంధం వల్ల పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశ్గారు. అంటే కాక భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని నియంత్రణ…

Read More