రైలులో రెయిన్ …

రైళ్ళు, బస్సుల్లో కిటికీల నుంచి వర్షపు నీళ్ళు లోనికి రావడం మామూలే.. కానీ పురి గుడిసెకు కన్నంపడినట్టు రైలు పైకప్పు నుంచి వర్షం ధారలు పడితే కొంచెం ఇబ్బందే. అలంటి రైలే అవంతిక ఎక్స్ ప్రెస్ . ముంబాయి నుంచి ఇండోర్ వెళ్ళే ఈ ఎక్స్ ప్రెస్ థర్డ్ ఎసి బోగీలో పైనుంచి వర్షపు నీళ్ళు కురవడతో ప్రయాణికులు తంటాలు పడ్డారు.

Read More