IMG 20240913 WA0048

చేదోడు…

తెలంగాణలో వరద బాధితుల కోసం నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో బాలకృష్ణ కుమార్తె తేజస్విని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు.

Read More
IMG 20240912 WA0044

ఢిల్లీలో సంతోషం..

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూ ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ని కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా రేవంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి తో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇళ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పది కోట్ల రూపాయలు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం…

Read More