IMG 20240710 WA0013

ఎటిఎం మాయం…

ఏటీఎంలో దొంగతనం కోసం చొరబడ్డ దుండగులు ఏకంగా ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌బీఐ ఏటీఎంలో రూ. 3.95 లక్షల నగదు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ సత్యనా రాయణ, సీఐ నరేష్‌ పరిశీలించారు. కేవలం మూడు నిమిషాల్లోనే ఏటీఎంను ఎత్తుకెళ్లి నట్టు తెలుస్తోంది. ఎస్‌ఐ మోమన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారు జామున 3 గంటలా 20 నిమిషాల సమయంలో దొంగలు చాకచక్యంగా ఏటీఎంలోకి…

Read More
stock

లాభ సూచీ…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి.. సెన్సెక్స్‌ 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవన కాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్ఠాల్లో ముగిసింది.. టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టి.సి.ఎస్., ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా లాభ పడ్డాయి. ఎన్.టి.;పి.సి.,ఎస్.బి.ఐ., ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి..

Read More