మరో రెండు దౌత్య కార్యాలయాలు…

us flag 1

భారత్ లో మరో రెండు నగరాల్లో అమెరిక దౌత్య కార్యాలయాలను  ఏర్పాటు చేయనున్నట్టు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. బెంగళూరు, అహ్మదాబాద్ లలో ఈ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి అధికారులు నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *