అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ జన గణ మన గీతాన్ని ఆలపించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం కోరారు. భారత సంప్రదాయాన్ని అనుసరించినదుకు మిల్బెన్ ని పలువురు కొనియాడారు.
అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ జన గణ మన గీతాన్ని ఆలపించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం కోరారు. భారత సంప్రదాయాన్ని అనుసరించినదుకు మిల్బెన్ ని పలువురు కొనియాడారు.