అమరుల ప్రాణ ధార తెలంగాణ…

తెలంగాణ కోసం మహత్తరమైన పోరాటాలు,ఉద్యమాలు జరిగి, ఎంతోమంది ప్రాణాలు ధారా పోశారని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు అన్నారు. ఆ అమరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర జ్యోతి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అమరులకు నివాళులర్పించి ఉత్సవాలు ముగించాలని అనుకున్నా, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారు గుర్తుకొస్తుంటే…

Read More