IMG 20240805 WA0023

చరిత్ర తిరగ రాస్తాం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తిరగ రాయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఆయన కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అయిదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ ల సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ఇప్పుడు మాత్రం అధికారుల్లో నైతికత దెబ్బతిన్నదని అన్నారు. ఇక్కడి…

Read More
IMG 20240629 WA0036

నోటిఫై….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ సీఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. నేలపాడు, రాయపూడి, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజా ప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించనుంది. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవ్వగా మిగితా వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Read More
balkrishna

అమరావతిలో ఆసుపత్రి..

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ తెలిపారు. అనేక మంది పేద , మధ్య తరగతికి చెందిన క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్న హైదరాబాద్ లోని నందమూరి బాసవతరక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మాదిరిగానే అదే పేరుతో ప్రజల సౌకర్యార్ధం అమరవతిలోనూ నెలకపలపనున్నట్టు వివరించారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ఈ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలోనే స్థలం కేటాయించారని చెప్పారు. కొద్ది…

Read More