IMG 20231208 WA0031

ఇదీ ప్రజా భవన్….!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంగా ఉన్న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఎలా ఉంటుందో సామాన్య ప్రజలకు ఇప్పటి వరకు తెలియదు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి స్వర్గీయ కోడెల శివ ప్రసాద్ రావు, జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంప్ ఆఫీసుగా ఉన్న బేగం పేట లోని భవనాన్ని కూలగొట్టి రాజ సౌదం మాదిరిగా కేసీఅర్ మార్చారు. కానీ, మొన్నటి వరకు అందులోకి ప్రవేశించడానికి ఆయన అనుయాయులు, భద్రత సిబ్బందికి మాత్రమే అనుమతి…

Read More
amishaa

హైదరాబాద్‌ కు అమిత్ షా…

 బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకొని 8 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ…

Read More