IMG 20240729 WA0048

వాదించలేక మౌనం!

తనపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వ్యక్తులు, ప్రసార సాధనాల పై పరువునష్టం దావా వేస్తానని తెలంగాణలో ఉద్యమ పార్టీ నేతృత్వంలోని “ఒంటెద్దు” ప్రభుత్వంలో పదవీ విరమణ చేసినా కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఎఎస్ అధికారి జనవరి నెలలో చేసిన బెదిరింపులు అందరికీ గుర్తుండే ఉంటాయి. 2018లో కొత్తపల్లిలోని ఫార్మాసిటీ ప్రాంతంలో25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు వచ్చిన బలమైన ఆరోపణల పై సోమేష్ వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు.అదే సందర్భంలో ప్రసార…

Read More