IMG 20250415 WA0002

Elephant attacks..

In just two days, wild elephant attacks in the forest areas near Athirappilly and Vazhachal in Thrissur district have claimed the lives of three people, sending shockwaves through the local communities.The latest incident was reported from Vanchikkadav near the Athirappilly waterfall, where two residents of Vazhachal Ambika and Satheesh, were found dead on Tuesday morning….

Read More
kerala c

నా తీర్పే శాసనం…!

కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయిం తీసుకుంది. మావెలిక్కర అదనపు కోర్టు న్యాయమూర్తి వీజీ శ్రీదేవి ఈ తీర్పు ఇచ్చారు. క్షమాభిక్ష కోరేందుకు నిందితులు అర్హులు కారని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. తల్లి, భార్య, కూతురి ఎదుటే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేయడం అరుదైన నేరమని, నిందితులకు మరణశిక్ష విధించాలంటూ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. నిషేధిత…

Read More
IMG 20231008 WA0015

భారీ నష్టం….

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపాల వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తాలిబన్‌ ప్రతినిధి ప్రకటించారు. మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకుందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, అనంతరం బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 320 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. హెరాత్‌ ప్రావిన్స్‌ జెండా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలు భూంకంపం దాటికి ప్రభావితమయ్యాయని విపత్తు అధికార…

Read More