Screenshot 2023 07 16 181442

శంఖు..

తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు బంగారు శఖు, కుర్మాన్ని సమర్పించారు. మూర్తి అతని భార్య సుధా మూర్తి నేడు తిరుమల వెంకటేశ్వరరునికి ప్రార్థనలు చేసి స్వామికి వారికి 2 కిలోల బంగారు శంకు , కూర్మాన్ని అందజేశారు.

Read More