శంఖు..

Screenshot 2023 07 16 181442
Screenshot 2023 07 16 181243

తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు బంగారు శఖు, కుర్మాన్ని సమర్పించారు. మూర్తి అతని భార్య సుధా మూర్తి నేడు తిరుమల వెంకటేశ్వరరునికి ప్రార్థనలు చేసి స్వామికి వారికి 2 కిలోల బంగారు శంకు , కూర్మాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *