IMG 20231027 WA0010

కేసీఆర్ కారకుడు…

బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పూర్తీ బాధ్యత వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బ్యారేజీ కేవలం మూడు సంవత్సరాలకే కుంగి పోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం…

Read More
Screenshot 2023 08 05 083323

లాల్ సలాం…

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు )ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ, దక్షిణ్ బస్తర్ డివిజన్ కమిటీ సంయుక్త విడుదల చేసింది. దండకారణ్యం -తెలంగాణ సరిహద్దుల్లో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. డప్పు వాయిద్యాల మధ్య పాటలు పాడుతూ ఊరేగింపు చేశారు. నృత్యాలతో దండకారణ్య ప్రాంతాన్ని హోరెత్తించారు. అనంతరం ఇటీవల అమరుడైన కటకం సుదర్శన్ స్థూపాన్ని ఆవిష్కరించారు. అమరుల ఆశయాలను కొనసాగిస్తామని మావోయిస్టు నేతలు స్పష్టం చేశారు. 

Read More