godrej scaled

గోద్రెజ్ అగ్రోవెట్..

ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థ గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. గోద్రెజ్…

Read More
revnth modi 1 scaled

మోడీతో రేవంత్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి మోడిని కలిశారు. రాష్ట్రానికి సంబధించిన అనెక్ అంశాలపై చర్చించారు. అయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.

Read More
cm ngos

ఆర్ఆర్ తో “భజన”బృందం..!

గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోకుండా “ఒంటెద్దు పోకడ” ప్రభుత్వానికి వత్తాసు పలికిన తెలంగాణ ఎన్జీవో సంఘ భాజన” బృందం ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. గత పదేళ్లుగా పదవులు, ప్రమోషన్లను అడ్డుపెట్టుకొని సచివాలయం, ప్రగతి భవన్ లను అడ్డాలుగా చేసుకొని ఉద్యోగుల బాగోగులను తుంగలో తోక్కిన్ ఈ బృందం తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కలిసింది. ఉద్యోగుల కుటుంబాలను విడదీసిన 37౦ మల్టీ జోన్ల జీ.ఓ. విషయంలో, సగం నెల గడిచినా జీతాలు…

Read More
revant kodand

కంగ్రాట్స్….

టీజేఏస్ అధినేత ప్రొ. కోదండరామ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబిలిహిల్స్ లోని నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీజేఏస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొ. పీఏల్వీ విశ్వేశ్వరరావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా తదితరులు కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

Read More
dalailama newzlnd

దలైలామాతో “కివీస్”…

ప్రపంచ కప్ ఆటల్లో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్ళు భౌద్ధ మత ప్రముఖులు దలైలామాను ధర్మశాల లోని ఆయన నివాసంలో కలిశారు. టీమ్ సభ్యులు తమ కుటుంబ సభయులతో లామా ఆశిస్సులు తీసుకున్నారు.

Read More
IMG 20230915 WA0031

భేటీ…

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ తెలంగాణా ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ తదితరులు హైటెక్ సిటీ మాదాపూర్ లోని తుమ్మల నివాసానికి వెళ్లారు. రాబోయే ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థతులపై చర్చించారు.

Read More