IMG 20240923 WA0003

మిస్ యూనివర్స్ ఇండియా

రాజస్థాన్ రాష్ట్రం జైపుర్ లో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా -2024 పోటీల్లో రియా సింఘా విజేతగా నిలిచారు.రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్ సొంతం చేసుకోవడంతో ఈవెంట్ ఉత్సాహంగా మారింది. మిస్ యూనివర్స్ – 2024 పోటీల్లో ఆమె భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Read Full News
IMG 20240803 WA0009

బాబుని కలిసిన చందన..

మిస్ యూనివర్స్ ఇండియాకు ఆంద్రప్రదేశ్ నుంచి అర్హత సాధించిన చందన జయరాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు….

Read Full News