More cheethas - EAGLE NEWS
images 21

పొంచివున్న “చిరుతలు”….!

తిరుమలకు కాలి బాటన వెళ్ళే భక్తులు బెంబేలేత్తుతున్నారు. అలిపిరి నుంచి ఈ దారిలో వెళుతున్న వారిపై చిరుతలు దాడిచేసి చంపడం పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నడుచుకుంటూ వెళ్ళే భక్తులు ఎప్పుడు ఏ చిరుత దాడిచేస్తుందో తెలియక భక్తిని లోన దాచుకొని భయంతో పైకెక్కే పరిస్థితిని నెలకొంది. దీనికి తోడు మొన్న చిన్నారిపై దాడి చేసిన చిరుత పట్టుపడగా మరో మూడు చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నాయనే టిటిడి అధికారుల ప్రకటనతో భక్తులు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు….

Read More