ram in

హే..రామ్..శ్రీ రామ్..

కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. రామ జన్మ భూమిలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయ,జయ ధ్వానాలు, రామ కీర్తనల మధ్య బాల రాముడు ఆలయంలో ప్రతిష్టమైయాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నాడు.

Read More
IMG 20231222 WA0095

“బాబు” యాగం…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు…

Read More
Screenshot 20230925 174401 WhatsApp

సందడే…

బొజ్జ గణపయ్య నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు దగ్గరవడంతో ఆయా పందిళ్ళ వద్ద సందడి ఊపందు కుంటోంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ నిమజ్జనం సందర్భంగా విద్యార్థినులు అత, పాటలతో కోలాహలం చేయడం పలువురిని ఆకట్టకుంది.

Read More
IMG 20230918 WA0058

ఘనంగా పూజలు…

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అయన సతీమణి శోభమ్మ బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ అయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు…

Read More