4 Pictures BVR SCIENT Foundation Week

పరిజ్ఞానం పెంచుకోవాలి..

యువత అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తీ స్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలిసై సూచించారు.బివిఅర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కంది లోని ఐఐటి హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న కాలంలో యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే సాంకేతిక పరిజ్ఞానంలో రానించడం అవసరం అన్నారు. ఐఐటి హైదరాబాద్…

Read More
iit swach

ఒకటి,ఒకటి,ఒకటి…

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఐ.ఐ.టి. హైదరాబాద్ లో “ఒకటో తారిఖు, ఒక గంట, అందరం ఒకటి” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చేపట్టిన స్వచ్చ కార్యక్రమంలో క్యాంపస్ పరిసరాలను శుభ్రం చేశారు. ఎం.ఎస్.ఎస్. కార్యకర్తలు, కళాశాల అధికారులు సిబ్భంది స్వచ్చత పరుగు చేపట్టారు. వ్వ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, సంస్థ డైరెక్టర్ మూర్తి, ప్రొఫెసర్ కె. వెంకట సుబ్భయ్య పాల్గొన్నారు. అంతకు ముందు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర…

Read More