sanatan dongal C

అయోధ్యలో “దొంగలు” పడ్డారు..!

దేశంలో చారిత్రాత్మక  ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలో “సనాతన దొంగలు” పడ్డారు. వీళ్ళు దొంగిలించింది సామాన్య జనం సొమ్ము కాదు సాక్షాత్తూ నీల మేఘ శ్యాముడైన  శ్రీరాముని సొత్తు. అందుకే ఈ ముఠాను “ఈగల్ న్యూస్” సనాతన దొంగలుగా పరిగణిస్తుంది. దేశం మొత్తాన్ని హిందూ ధార్మిక సంస్థగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నానా ప్రయత్నాలు చేస్తూ సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, ఇంకో వైపు కొందరు సనాతనం ముసుగు వేసుకొని ఇలా దొంగతనాలకు పాల్పడడం వింత పరిణామం. ఆలయ…

Read More
IMG 20230924 WA0003

శ్రీవారి బస్సు చోరీ…

చిన్నా, చితక సామాన్లు ఎత్తుకుపోతే ఏం లాభం అనుకున్నారేమో అందుకే తిరుపతిలో దొంగలు ఏకంగా బస్సునే దొంగిలించారు. అదీ ఏడుకొండల స్వామి దర్శనానికి భక్తులను తీసుకువెళ్ళే తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్సు కావడం గమనార్హం. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్సును చోరీ చేశారు. ఈ ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. చోరీ విషయాన్ని గుర్తించిన వెంటనే జిపిఎస్…

Read More