కార్తీక శోభ…
తెలంగాణ కోటగుళ్ళు గణపేశ్వర ఆలయం లో కార్తీక శోభ సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారికి పూజలు చేశారు.
తెలంగాణ కోటగుళ్ళు గణపేశ్వర ఆలయం లో కార్తీక శోభ సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారికి పూజలు చేశారు.
తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.