images 49

“పాత్రికేయం”పరువు పోతోంది..

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు దశాబ్దాలుగా కుప్పలు తెప్పలుగా విస్తరిస్తున్న పేపర్లు, టివి ఛానళ్ళు, సామాజిక మాధ్యమాలు ఆయా సంస్థల యాజమాన్యాల స్వప్రయోజ నాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నా యనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులే పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇవ్వడం సిగ్గు చేటుగా ఉంది. తెలుగు పాత్రికేయ విలువలు పూర్తిగా చచ్చి పోతున్నాయా? ఒక పత్రికలో, ఛానల్ లో వచ్చిన కథనాలు మరో మాధ్యమానికి ఎందుకు మింగుడు పడడం లేదు?…

Read More