పాత బస్తీ బోనం…

Screenshot 2023 07 16 104621

హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయం వద్ద ఆలయ పండితులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అదే విధంగా లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *