అంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది.చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.
“బాబు”కు దెబ్బ…
