మునిగిన నౌక…

IMG 20240820 WA0013

ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుఫాను వల్ల ఓ విలాస వంతమైన షిప్‌ మునిగి పోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌ దిగ్గజ వ్యాపార వేత్త మైక్‌ లించ్‌ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. మరో 14 మంది ప్రమాదం నుండి బయట పడ్డారు. సిసిలియన్‌ పోర్టు నుండి ఈయాట్‌ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌ లు రంగం లోకి దిగాయి. నౌకను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *