IMG 20250507 WA0107

ఆ ఇద్దరు…

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర మూక స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం ఇచ్చే వారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. కానీ, పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయినట్టు తెలిపింది. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?…

Read More
IMG 20250507 WA0049

Good attack …

Chief Minister of Telangana A. Revanth Reddy called for an Emergency Meeting with all officials concerned at 11 am at the Integrated Command and Control Centre (ICCC) in Hyderabad to review all security preparations post Operation Sindoor.The security measures to safeguard all major installations and key strategic Central, defence and state government locations will be…

Read More
IMG 20250415 WA0002

Elephant attacks..

In just two days, wild elephant attacks in the forest areas near Athirappilly and Vazhachal in Thrissur district have claimed the lives of three people, sending shockwaves through the local communities.The latest incident was reported from Vanchikkadav near the Athirappilly waterfall, where two residents of Vazhachal Ambika and Satheesh, were found dead on Tuesday morning….

Read More
IMG 20240714 WA0040

“shark” attack..

The US has become the shark attack capital of the world amid a spate of gruesome bites in Florida, Texas, New York and California.Despite Australia’s reputation for being a hotspot, more than half of the 69 worldwide confirmed shark bites last year occurred in the US.These figures, as well as heightened media attention around the…

Read More
gas parlmnt

సభలో “ఉగ్ర గురి”…

ముష్కర మూకలు మరోసారి దేశ లోక్ సభకు గురిపెత్తాయి. సరిగ్గా 22 సంవత్సరాల కిందట పార్లమెంట్ భవనం వద్ద కాల్పులకు తెగబడ్డ తరహా లోనే ఈ సారి దుండగులు ఏకంగా పార్లమెంట్ సభలో కూర్చున్న సభ్యుల పైకి దూసుకు వెళ్ళారు. ఇద్దరు ఆగంతకులు ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకి టియర్ గ్యాస్ విడుదల చేశారు. దీంతో భద్రతా దళాలు ఆ ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నాయి. వీళ్ళను ఖలిస్తానీ వేర్పాటవాదులుగా భావిస్తున్నారు. 2001 వ సంవత్సరంలో ఇదే…

Read More
Screenshot 20230814 102558 Gallery

చిక్కిన “చిరుత”…

తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను దాడి చేసి హతమార్చిన చిరుతను ట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆ పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి చిరుత ఓ బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

Read More
IMG 20230814 WA0001

ఇక రక్షణ చర్యలు…

తిరుమల వెళ్ళే కాలినడక మార్గంలో పిల్లల పై చిరుత పులుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద…

Read More
Screenshot 2023 08 13 113730

గుండెపోటుతో…

హైదరాబాద్ నగర శివార్లలోని ఆటో నగర్ హ్యుందాయ్ షోరూం లో విషాదం చోటుచేసుకుంది. షోరూంలోని వాహన సర్వీసింగ్ విభాగంలో కారు రిపేర్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఓ మెకానిక్ అక్కడిక్కడే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కొహెడకు చెందిన జంగారెడ్డి (36) ప్రతిరోజూ మాదిరిగానే షోరూంకి వచ్చి వాహనాల మెకానిక్ పనులు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఓ వాహనాన్ని పరిశీలిస్తున్న జంగారెడ్డి అకస్మాత్తుగా కిందపడిపోయి కాసేపటికి చనిపోయాడు. ఒక్కసారిగా తీవ్రమైన గుండె నొప్పికి గురికావడం వల్ల ఇలా జరిగిందని…

Read More