IMG 20240815 WA0016

ప్రాణం తీసిన “అందం”..

భార్య అందంగా తయారవడం సహించలేని ఓ భర్త ఏకంగా ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది. భార్య అందంగా తయారు కావడం ఆయనకు ఇష్టం లేదు. అందం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలు ముదిరిపోయాయి. విడాకుల కోసం చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. మాగడిలో దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు. దివ్య ఎప్పుడూ అందంగా కనపడేందుకు లిప్ స్టిక్ వేసుకునేది. భుజం పై ఓ టాటూ…

Read More
covid 23

జాగ్రత్త…!

భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,050 కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యం లోనే 890 మంది…

Read More
brs C

గేరు మార్చిన“సారు”–దారి తప్పిన“కారు”!

తెలంగాణలో మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయం.., ఆ తర్వాత ఏకంగా దేశాన్నే ఏల వచ్చు అనే  గంపెడు ఆశలతో మొన్న జరిగిన ఎన్నికల ముందు “ఒంటెత్తు” వ్యూహా రచనలు చేసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. తెలంగాణలో దశాబ్ద కాలంగా తిరుగులేని అధికారం చెలాయించిన బి.అర్.ఎస్. పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో నేతల ఆలోచనలన్నీ కుడితిలో పడ్డ ఎలుకలా మారాయి. ఆరేడు నెలల కిందటి పరిస్థితులు తమకు అనుకూలంగా…

Read More
IMG 20230906 WA0001

ఆయనే వ్యవస్థ…

మహా నటులు ఎన్టీఆర్ భారత దేశ సంపద, ఒక మహాశక్తి, గొప్ప వ్యవస్థ అని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటక రాష్ట్ర బళ్లారిలో స్థానిక తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా, బళ్లారిలో ఉన్నానా అన్న సందేహం కలుగుతోందన్నారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహం ఏర్పాటు…

Read More