IMG 20240418 WA0007

మల్కాజిగిరి బరిలో “బాషా”

దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి సీటును జై స్వరాజ్ పార్టీ ఒక ఆటోడ్రైవర్ కి కేటాయించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వాహన చట్టంలోని కఠిన తరమైన నిబంధనలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని డ్రైవర్లు పార్టీ దృష్టికి తెచ్చారని, వాటికి వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా సామాన్య డ్రైవర్లకు తాము అండగా ఉండాలనే ఆలోచనతో నగరంలోని ఒక ఆటో డ్రైవర్ కు సీటు కేటాయించామని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు…

Read More
money c

రోడ్డుపై”లక్ష్మీ”కళ…!

మేడ్చల్ నియోజక వర్గం పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతున్న కొందరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. పోటీలో ఉన్న ఓ అభ్యర్ధికి చెందిన కళాశాల సిబ్బంది, కొందరు విద్యార్థులు ఈ కాబ్బు పంపకాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద ఉన్న లిస్టును బట్టి విచారిస్తే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని కాంగెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Read More
stone c

అరుదైన శిలాయుగపు చిత్రకళ..!

మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా మండల పరిధిలోని మూడుచింతల పల్లి శివారులో బృహత్ శిలా(ఇనుప) యుగానికి చెందిన అతిపెద్ద రాతి రేఖా చిత్రం బయట పడింది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, ఈమని శివనాగిరెడ్డి దీనికి సంబంధిచిన వివరాలు తెలిపారు. షామీర్ పేట- బొమ్మల రామారం మార్గంలోని మూడుచింతల పల్లి శివారులో రోడ్డుకు ఎడమవైపున రాతిపై వృత్తాకారపు రేఖాచిత్రం ఉందని రామోజు హరగోపాల్ నేతృత్యంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొరవి గోపాల్, మహమ్మద్…

Read More