IMG 20240710 WA0018 scaled

మాట ప్రకారం…

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. హైదరాబాద్ లోని సచివాలయంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప , వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య , కేతావత్ సోంలాల్ చెక్కులు అందుకున్నారు. ఈ సందర్బంగా బారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క. సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ముఖ్య…

Read More
IMG 20240621 WA0019

షర్మిల “క్విడ్ ప్రో కో”..!

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలరెడ్డి, ఆమె అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో “క్విడ్ ప్రో కో” (నీకు అది – నాకు ఇది) తరహా పద్ధతి అవలంభించారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఆరోపించారు. షర్మిల కోటరీ వైఖరి వల్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన…

Read More