మాట ప్రకారం…

IMG 20240710 WA0018 scaled

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. హైదరాబాద్ లోని సచివాలయంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప , వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య , కేతావత్ సోంలాల్ చెక్కులు అందుకున్నారు. ఈ సందర్బంగా బారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క. సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వాణి ప్ర‌సాద్, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హ‌రికృష్ణ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *