IMG 20240104 WA0055

జాతీయ హోదా కావాలి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీ.ఎస్‌. శాంతి…

Read More
Screenshot 20230825 205349 Video Player

ఇస్రో పై “సంగీత అస్త్రం”…!

ఏ రచయిత అయినా, కవి అయినా తన కలం ముందుకు కదలాలి అంటే నింగినో, నేలనో, పచ్చని ప్రకృతినో, జాలువారే జలపాతాలనో లేక సామాజిక పరిస్థితులనో అంశంగా తీసుకుంటారు. కానీ, ఖాదర్ అనే అధ్యాపకుడు వేరే కోణం ఎంచుకున్నారు. ఐదేళ్ల కిందటే ఆయన తన కలాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వైపు సంధించారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హైదారాబాద్ కి చెందిన ఆంగ్ల భాష అధ్యాపకులు ఎస్. ఎ. ఖాదర్ ఇస్రో చేపడుతున్న…

Read More