సన్మానం…
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణాలోని 31జిల్లాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఘనంగా సత్కరించారు. హైదారాబాద్ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ సన్మానం జరిగింది.